ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్ కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరును పెట్టనున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. మరో రెండు స్టాండ్స్ కు అజిత్ వాడేకర్, శరద్ పవార్ ల పేర్లు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు ఒక తీర్మానం చేసింది. దివెచా పెవిలియన్ లెవెల్-3కి రోహిత్ శర్మ పేరు, గ్రాండ్ స్టాండ్ లెవెల్-3కి అజిత్ వాడేకర్ పేరు, లెవెల్-4కు శరద్ పవర్ పేరు పెట్టనున్నట్లు పేర్కొంది. 1966-74 మధ్య అజిత్ వాడేకర్ భారత్ కు ప్రాతినిథ్యం వహించారు. 37 టెస్టులు ఆయన ఆడారు. 2018లో ఆయన మరణించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు