థాయ్ లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు ఆకర్షి, మాళవిక, గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ జోడీలు శుభారంభం చేశారు. ఆకర్షి జపాన్ కు చెందిన కావోరు సుగియామా పై 21-16, 20-22, 22-20తో గెలిచింది. మాళవిక బాన్సోద్ 21-12, 13-21, 21-17తో టర్కీకి చెందిన నెస్లిహాన్ అరిన్ పై విజయం సాధించింది. మహిళల డబుల్స్ లో గాయత్రీ గోపీచంద్-ట్రీసాజాలీ ద్వయం 21-15, 21-13తో మలేషియాకు చెందిన ఆంగ్ జి, సి టింగ్ పై గెలిచి ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ 18-21, 21-19, 17-21తో ఐర్లాండ్ కు చెందిన నాట్ గుయెన్ చేతిలో ఓడిపోయాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు