మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్ గా నిలిచాడు. నిలకడగా రాణిస్తూ ఆరేళ్ల తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో అడుగుపెట్టిన శ్రీకాంత్ ఆఖర్లో తడబడి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. తాజాగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 11-21, 9-21తో చైనాకు చెందిన లీ షై ఫెంగ్ చేతిలో ఓడిపోయాడు. తన ప్రదర్శనపై శ్రీకాంత్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు