సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, హెచ్.ఎస్. ప్రణయ్ మంచి ప్రదర్శన కనబరిచారు. తాజాగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-14, 21-9తో కెనడాకు చెందిన వెన్ జాంగ్ పై గెలిచి ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. మాళవిక బాన్సోద్ 21-14, 18-21, 11-21తో థాయ్ లాండ్ కు చెందిన సుపనిద చేతిలో, రక్షిత శ్రీ 14-21, 8-21తో కొరియాకు చెందిన కిమ్ యున్ చేతిలో, అన్మోల్ ఖార్బ్ 11-21, 22-24తో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ చేతిలో ఓడారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 19-21, 21-16, 21-14తో డెన్మార్క్ కు చెందిన రస్ముస్ గెమ్కీ పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ చేరాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు