ఇంగ్లాండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ విజేతకు ఇవ్వనున్న ట్రోఫీకి టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా పేరు పెట్టారు. ఈ ట్రోఫీని త్వరలోనే ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందు ఈ రెండు జట్లు ఇంగ్లాండ్ పటౌడీ ట్రోఫీ కోసం టెస్టు సిరీస్ ఆడేవి. భారత మాజీ కెప్టెన్లు ఇఫ్రికార్ అలీ ఖాన్ పటౌడీ, అతడి కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల గౌరవార్థం ఆట్రోఫీకి పేరు పెట్టగా…ఇక ఆ పేరును రిటైర్ చేయాలని భావిస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మార్చిలో పటౌడీ కుటుంబానికి లేఖ రాసింది. ఇక మీదట లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జేమ్స్ అండర్సన్ల పేరుతో ట్రోఫీ ఇస్తారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు