భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంథన ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం దక్కించుకుంది. ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ లిస్ట్ లో స్మృతి 727 పాయింట్లతో నెంబర్ వన్ గా నిలిచింది. 2019 తర్వాత స్మృతి మళ్లీ నంబర్వన్ ర్యాంకు సాధించడం ఇదే మొదటి సారి. నటాలీ సీవర్ బ్రంట్ (719- ఇంగ్లాండ్) 2, లారా వోల్వార్ట్ (719– సౌతాఫ్రికా) 3 స్థానాల్లో నిలిచారు. జెమీమా రోడ్రిగ్ 15, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 16వ ర్యాంకులు సాధించారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో స్మృతి 4వ స్థానంలో నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ 12, జెమీమా రోడ్రిగ్స్ 13, షెఫాలీవర్మ 14వ ర్యాంకులలో కొనసాగుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు