Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: మొదటి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
    క్రీడలు

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: మొదటి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

    By adminNovember 25, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ 12-3తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారత బౌలర్ల ధాటికి పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేయగా.. ఆసీస్ 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 7 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని 534 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు నిలువలేక పోయారు. లక్ష్య ఛేదనలో 238 పరుగులకు ఆలౌటయింది. టాప్ ఆర్డర్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.
    నాథన్ (0), పాట్ కమ్మిన్స్ (2), లబుషేన్ (3), ఉస్మాన్ ఖవాజా (4), ట్రావిస్ హెడ్ (89), మార్ష్ (47)లు కొద్దిసేపు నిలకడగా ఆడారు. అలెక్స్ క్యారీ (36) పోరాడాడు. స్టార్క్ (12), లైయన్ (0), హేజల్ వుడ్ (4 నాటౌట్) పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
    భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, హార్షిత్ రాణా, నితీష్ రెడ్డి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. దీంతో ఈ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleప్రజలు తిరస్కరించిన వాళ్ళే రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ను అవమానిస్తున్నారు:- ప్రధాని మోదీ
    Next Article డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు…విజయపాల్‌కు షాక్

    Related Posts

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025

    ‘ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లు – 2025’ కు కేంద్రం ఆమోదం

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.