ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ పరుగుల వేటలో దూసుకెళుతున్నారు. తాజాగా నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ ను దాటాడు. 1625 పరుగులతో సచిన్ ఉండగా 1630 పరుగులతో రూట్ దానిని అధిగమించాడు. క్రైస్ట్ చర్చ్ లోని హాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జో రూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి ఈ అరుదైన ఘనత సాధించాడు. జో రూట్ కు ఇది 150వ టెస్టు. ఇక ఈ జాబితాలో అలిస్టర్ కుక్(1611), గ్రేమ్ స్మిత్ (1611), శివనరైన్ చంద్ర పాల్ (1580) టాప్-5 లో ఉన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు