గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత గాయం వలన క్రికెట్ కు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ మహామ్మద్ షమీ జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకున్న షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ఆడుతూ సత్తా చాటుతున్నాడు.బెంగాల్ తరపున ఆడుతున్నాడు. కాగా, భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండనున్నాడు. త్వరలోనే ఆస్ట్రేలియా పయనమవనున్నాడు. షమీ రాకతో భారత పేస్ దళం మరింత పటిష్టం కానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు