ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచ కప్-2034కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా అధికారికంగా ధృవీకరించింది. ఈ మెగా టోర్నీ నిర్వహాణ కోసం సౌదీ ఒక్కటే ఆసక్తి చూపడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు దక్కాయి. 15 నెలల పాటు జరిగిన బిడ్ ప్రక్రియలో సౌదీ మాత్రమే ఆసక్తి కనబరిచింది. ఇక 2030 ఫిఫా ప్రపంచ కప్ ను ఆరు దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. పోర్చుగల్, స్పెయిన్, మొరాకో లో ఎక్కువ మ్యాచ్ లు జరుగుతాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే లో ఒక్కో మ్యాచ్ నిర్వహించనున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

