అంతర్జాతీయ క్రికెట్ కు ఇటీవల గుడ్ బై చెప్పారు భారత క్రికెటర్ అశ్విన్. ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో వరుస పోస్టు లు పెడుతున్నారు.తాజాగా ఆయన అభినందించారు ప్రధాని మోదీ.అశ్విన్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు.’ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మీ నిర్ణయంపై ఆశ్చర్యానికి గురయ్యారు.ఎన్నో ఆఫ్ బ్రేక్స్,క్యారమ్ బంతులతో ప్రత్యర్థులను హడలెత్తించారు.ఇప్పుడీ నిర్ణయం కూడా క్యారమ్ బాల్ మాదిరిగా ఉంది.అయితే,ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసు.భారత్ కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావు.అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా.జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టావు.మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు కోసం ఆలోచించావు.చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చావు.ఇక నుండి జెర్సీ నంబర్ 99ని మేం మిస్ కాబోతున్నాం” అని మోదీ తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

