Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » మరో రికార్డు చేరువలో భారత్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
    క్రీడలు

    మరో రికార్డు చేరువలో భారత్ బ్యాటర్ విరాట్ కోహ్లీ

    By adminDecember 22, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సిరీస్ లో కీలకమైన నాలుగో టెస్టు జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి
    మెల్ బోర్న్ మైదానంలో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు విరాట్ కోహ్లి చేరువలో ఉన్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువయ్యాడు. ఎంసీజీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 449 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అజింక్యా రహానె 369 పరుగులతో ద్వితీయ స్థానంలో 316 పరుగులతో విరాట్ కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో టెస్టు మ్యాచ్ లో మరో 134 పరుగులు సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ అధిగమిస్తాడు.

    మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అత్యధిక పరుగుల భారత బ్యాటర్లు

    1. సచిన్ టెండూల్కర్- 449

    2. అజింక్యా రహానె – 369

    3. విరాట్ కోహ్లి- 316

    4. వీరేంద్ర సెహ్వాగ్- 280

    5. రాహుల్ ద్రావిడ్- 263.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఅశ్విన్ పై ప్రధాని ప్రశంసలు…!
    Next Article ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు…!

    Related Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    November 2, 2025

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.