దాదాపు సంవత్సరం తర్వాత దేశవాళీ క్రికెట్ తో పునరాగమనం చేసి రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటుతున్న భారత పేసర్ షమి బోర్డర్- గావస్కర్ సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లో కోసం ఆస్ట్రేలియాకు వెళ్తాడనే వార్తలొచ్చాయి. షమీ రాకతో భారత బౌలింగ్ దళం మరింత పటిష్టం అవుతుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో అతను ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లడం లేదని బీసీసీఐ తెలిపింది. ఆసీస్ తో మిగతా రెండు టెస్టులకూ షమి అందుబాటులో ఉండడని బీసీసీఐ స్పష్టం చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు