ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇటీవల కొత్తగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభలో ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు గాను తెలుగు దేశం పార్టీ నుండి సానా సతీష్, బీద మస్తాన్ రావు, బీజేపీ నుండి ఆర్. కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు