ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే కీలక పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నేడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిపై అధికారులు ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావసం పరిహారానికి సంబంధించి స్పష్టత లభించే అవకాశాలున్నాయి. నిర్మాణం ఎప్పటికి పూర్తి చేయాలనుకునే అంశంపైనా కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు