ప్రపంచ సంపన్నుడు, స్పేస్ ఎక్స్, టెస్లా వంటి మేటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తాజాగా తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో తన ఎకౌంటు పేరును ‘కేకియస్ మాక్సిమస్’గా మార్చారు, ఈ కొత్తపదం ఏంటా అని నెటిజన్లు వెతికేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి మస్క్ ఎప్పుడూ మద్దతు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. కాగా, కేకియస్ ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్ పలు బ్లాక్ చెయిన్ ప్లాట్ ఫామ్ లలో ఇది లభ్యమవుతోంది. ఈ క్రిప్టోకు ఇటీవల కాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. మార్కెట్లో దీని గురించి బాగా వినిపిస్తోంది. అలాగే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మస్క్ ఆ కరెన్సీ పేరును తన బయోలో చేర్చినట్లు తెలుస్తోంది. 2023లో కూడా ఎలాన్ మస్క్ ఆయన ఖాతాను ‘మిస్టర్ ట్వీట్’గా మార్చుకున్న సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు