భారత్ తన అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని సిద్ధం చేసింది. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నాగ్ మార్క్-2 పరీక్షను విజయవంతంగా పూర్తిచేసింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ వేదికగా ఈ ప్రయోగం చేసింది. ఇది థర్డ్ జనరేషన్ ‘ఫైర్ అండ్ ఫొర్గెట్ మిస్సైల్. టార్గెట్ అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది. మొత్తం మూడుసార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. క్షిపణి మినిమం, మ్యాగ్జిమమ్ రేంజ్ నిర్ధారణ అయిందని వివరించారు. నాగ్ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్-2ని కూడా పరీక్షించినట్లు తెలిపారు. ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం.. భారత సైన్యంలో ప్రవేశించేందుకు సిద్ధమైందని రక్షణ మంత్రిత్వశాఖ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు