ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు మరో మూడు మెడల్స్ వచ్చాయి. కనోయ్ స్లాలొమ్ లో నాగిడి గాయత్రి గోల్డ్ మెడల్ సాధించింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో గణేష్ మణిరత్నం, సూర్య హాసిని ద్వయం సిల్వర్ మెడల్ సాధించారు. ఇక కాంపౌండ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో గణేష్ మణిరత్నం బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కు 3 గోల్డ్, సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్ సహా మొత్తం 8 మెడల్స్ వచ్చాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు