ఆసియా మిక్స్డ్ డబుల్స్ టీమ్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గాయం వలన టోర్నీకి దూరమైంది. ఈనెల ఈనెల 11 నుండి 16 వరకు చైనాలోని కింగ్ దావో వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ప్రస్తుతం గువహటిలో భారత టీమ్ కు ట్రైనింగ్ క్యాంప్ కొనసాగుతోంది. ఈ టోర్నీకి భారత జట్టుతో కలిసి ప్రయాణించట్లేదనే విషయాన్ని పంచుకోవడం బాధగా ఉంది. గాయం నుండి కోలుకునేందుకు ఊహించడానికంటే ఎక్కువ సమయం పడుతోందని ఎం.ఆర్.ఐ స్కాన్ లో తేలిందని సింధు ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు