నేడు ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం (WORLD PULSES DAY) . పప్పు దినుసులలోని పోషక విలువలు, వాటి వలన పర్యావరణానికి కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) 2019 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2016లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అమలు చేసిన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ (IYP) విజయవంతం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మన దేశంలో కూడా అనేక రకాల పప్పు దినుసుల సాగు చేస్తున్నారు. 2015-16లో 163.23 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అయితే, 2023-24 నాటికి 244.93 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు