డ్రోన్లు యుద్ధరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన డ్రోన్స్ తో కనిపించారు.యుద్ధభూమిలో అపూర్వమైన మార్గాల్లో కమ్యూనికేట్ చేస్తున్నాయని డ్రోన్లు కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు అవి బలమైన పారిశ్రామిక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన బాటమ్-అప్ ఆవిష్కరణలని పేర్కొన్నారు.
భారతదేశానికి బలమైన ఉత్పత్తి స్థావరం అవసరం ఖాళీ మాటలు కాదని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు, ప్రధాని మోడీ దీనిని గ్రహించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
భారతదేశానికి అపారమైన ప్రతిభ, స్థాయి ఉందని పేర్కొన్నారు. మన యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి మరియు భారతదేశాన్ని భవిష్యత్తులోకి నడిపించడానికి మనకు స్పష్టమైన దృష్టి ఉండాలి మరియు నిజమైన పారిశ్రామిక నైపుణ్యాన్ని నిర్మించాలని రాహుల్ గాంధీ అన్నారు.
Drones have revolutionised warfare, combining batteries, motors and optics to manoeuver and communicate on the battlefield in unprecedented ways. But drones are not just one technology – they are bottom-up innovations produced by a strong industrial system.
Unfortunately, PM… pic.twitter.com/giEFLSJxxv
— Rahul Gandhi (@RahulGandhi) February 15, 2025