ఢిల్లీ శీష్ మహల్పై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేశారని చెబుతున్నారు . దీని ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్లో 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ బంగ్లా ఉంది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ ను ఈ శీష్ మహాల్ అంశంలో బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం చెందగా…27 సంవత్సరాల తరువాత ఢిల్లీ అధికార పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు