భారత్ అర్జెంటీనాలు రీఛార్జిబుల్ బ్యాటరీల తయారీలో ముఖ్యమైన లిథియం అన్వేషణతో పాటు మైనింగ్ సెక్టార్ లో పరస్పరం సహకరించుకునేలా కీలక అవగాహనకు వచ్చాయి. ఇందుకు సంబంధించి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్జెంటినా లోని కెటమార్కా గవర్నర్ రౌల్ ఆలెజాండ్రోజలీల్ సమక్షంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్, కెటమార్కా ప్రొవెన్షియల్ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య తాజాగా ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈసందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత్ కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అర్జెంటీనాలో లిథియం అన్వేషణ ప్రారంభించాయని నాలుగైదు సంవత్సరాలలో అక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపడతాయని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు