ఈనెల 5వ తేదీన వెస్ట్ బ్యాంక్లోని అల్ జాయెం అనే గ్రామంలో బందీలుగా ఉన్న 10 మంది భారత్కు చెందిన నిర్మాణ కార్మికులను ఇజ్రాయెలీ అధికారులు రక్షించారు.కాగా ఈ కార్మికులంతా గత నెల రోజులుగా బందీలుగా ఉన్నారని ఇమ్మిగ్రేషన్ సంస్థ తెలిపింది.ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, న్యాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ
ఆపరేషన్ లో వీరిని రక్షించారు.అయితే నిర్మాణ కార్మికులు చట్టబద్ధంగానే ఇజ్రాయెకు వచ్చారని, ఉపాధి కల్పిస్తామని నమ్మబలికిన అల్ జమీమ్ గ్రామ స్థానికుడు ఒకరు వారి పాస్పోర్టులను జప్తు చేసుకున్నాడని వెల్లడించింది.
బందీలుగా ఉన్న 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్
By admin1 Min Read

