Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఐపీఎల్-18: పంజాబ్ కింగ్స్ గెలుపు…పోరాడి ఓడిన టైటాన్స్
    క్రీడలు

    ఐపీఎల్-18: పంజాబ్ కింగ్స్ గెలుపు…పోరాడి ఓడిన టైటాన్స్

    By adminMarch 25, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 11 పరుగులతో గెలుపొందింది.టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 97నాటౌట్ (42; 5×4, 9×6) అజేయంగా సెంచరీకి చేరువలో నిలిచాడు. ప్రియాన్ష్ ఆర్య 47 (23; 7×4, 2×6), శశాంక్ సింగ్ 44 నాటౌట్ (16; 6×4, 2×6), స్టోయినీస్ 20 (15; 1×4, 2×6) పరుగులతో గుజరాత్ భారీ స్కోరు సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు, రబడా, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ ఇన్నింగ్స్ మెల్లగా ఆరంభించిన తరువాత దూకుడు పెంచింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ 74 (41; 5×4, 6×6) హాఫ్ సెంచరీతో మంచి ప్రదర్శన కనబరిచాడు. జాస్ బట్లర్ 54 (33; 4×4, 2×6) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్ మాన్ గిల్ 33 (14; 2×4, 3×6), రూధర్ ఫోర్డ్ 46 (28; 4×4, 3×6) పోరాడాడు. పంజాబ్ బౌలర్లు కీలక సమయాల్లో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో విజయానికి 11 పరుగుల దూరంలో గుజరాత్ ఆగిపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleనితీశ్‌ ఆరోగ్య పరిస్థితి వెల్లడించాలి:బీహర్ సీఎంపై ప్రశాంత్ కిశోర్ తీవ్ర వ్యాఖ్యలు
    Next Article 2032 ఒలింపిక్స్ తరువాత చరిత్రగా మిగిలిపోనున్న ప్రతిష్టాత్మక ‘గబ్బా’ స్టేడియం

    Related Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    November 2, 2025

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.