Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » కాషాయం,ఎరుపు రెండు క‌లిసి ప‌నిచేస్తున్నాయి:- బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ
    జాతీయం & అంతర్జాతీయం

    కాషాయం,ఎరుపు రెండు క‌లిసి ప‌నిచేస్తున్నాయి:- బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీ

    By adminMarch 31, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా కోల్‌కతా మసీదుకు వెళ్లి ముస్లిం మతపెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.”వామపక్ష, కాషాయ పార్టీలు కలిసి పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు రెచ్చగొడుతున్నారు” అని ఆరోపించారు.మేం శాంతి, సామరస్యాన్ని పాటిస్తున్నాం అని, ప్రజల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. “ముస్లింల రక్షణ మెజారిటీ ప్రజల బాధ్యత” అని,అందరూ కలిసే ఉండాలని పిలుపునిచ్చారు.

    మోతాబరి హింస గురించి స్పందిస్తూ, అల్లర్లకు పాల్పడేవారిపై పట్టుదలగా చర్యలు తీసుకుంటామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు హింసను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.మార్చి 27న మాల్దా జిల్లా మోతాబరిలో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల ప్రకారం, 61 మందిని అరెస్టు చేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఏడీజీ జావెద్ షామిం తెలిపారు.ఈ హింసను నిరసిస్తూ బీజేపీ శుక్రవారం ఆందోళన చేపట్టింది. “వామపక్షం, కాషాయం కలిసి పనిచేస్తున్నాయి” అని మమతా బెనర్జీ ఆరోపించడం రాజకీయం వేడెక్కించింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleకష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు: నారా లోకేష్
    Next Article జిబ్లీ వాడకం తగ్గించమని కోరిన ఆల్ట్‌మన్‌…!

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.