Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » అధిక రక్తపోటు తగ్గాలంటే…ఈ పండు రోజుకొక్కటి తింటే చాలు….!
    లైఫ్ స్టైల్

    అధిక రక్తపోటు తగ్గాలంటే…ఈ పండు రోజుకొక్కటి తింటే చాలు….!

    By adminApril 16, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    అధిక రక్తపోటు బాధపడే వారికి అరటి పండు ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని తాజా అధ్యయనం మరోసారి రుజువు చేసింది.కెనడాలోని వాటర్‌లూ యూనివర్సిటీ నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, రోజూ ఒక అరటి తినడం వలన రక్తపోటు స్థాయిని సున్నితంగా నియంత్రించవచ్చని సూచించింది.ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మెలిస్సా స్టాట్ ప్రకారం, పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు.అరటి, బ్రకోలి వంటి ఆహార పదార్థాల్లో ఉన్న పొటాషియం, శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేసి, రక్త నాళాలను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుందని వివరించారు.ముఖ్యంగా రోజూ అరటి తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్‌ బాధితుల్లో రక్తపోటు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.రక్తపోటును నియంత్రించేందుకు మందులకే కాకుండా జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు కూడా కీలకమవుతాయని అధ్యయనం సూచిస్తోంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleబోయింగ్ విమానాల కొనుగోలు నిలిపిన డ్రాగన్…!
    Next Article చైనా దుస్తుల్లో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్… డ్రాగన్‌ వ్యంగ్యాస్త్రాలు!

    Related Posts

    24°c వద్ద ఏసీ వినియోగిస్తే… ఏడాదికి 20 బిలియన్ యూనిట్ల విద్యుత్, రూ.10 వేల కోట్లు పొదుపు

    April 21, 2025

    ప్రపంచంలో మొదటిసారిగా ‘స్పెర్మ్‌ రేస్’…!

    April 17, 2025

    గుండెకు ప్రత్యామ్నాయం బృహద్ధమని…!

    April 17, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.