వరల్డ్ కప్ షూటింగ్ స్టేజ్-2 టోర్నమెంట్ లో భారత్ కు మరో మెడల్ లభించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ లో సిమ్రన్ ప్రీత్ కౌర్ బ్రార్ సిల్వర్ మెడల్ సాధించింది. ఫైనల్ లో ఆమె 33 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. చైనా షూటర్ సన్ యుజీ 34 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ గెలిచింది. కేవలం ఒక్క పాయింట్ తేడాతో భారత షూటర్ సిల్వర్ తో సరిపెట్టుకుంది. మరో చైనా షూటర్ యావో కియాన్ గ్జున్ కాంస్యం గెలిచింది. ఇక క్వాలిఫైయింగ్ లో (585) ద్వితీయ స్థానంలో నిలిచిన స్టార్ షూటర్ మను బాకర్ ఫైనల్ లో 22 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు