Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » అమరావతికి మళ్లీ ఊపిరి పోద్దాం… ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం: మంత్రి నాదెండ్ల
    రాజకీయం

    అమరావతికి మళ్లీ ఊపిరి పోద్దాం… ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం: మంత్రి నాదెండ్ల

    By adminApril 29, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ప్రజా రాజధాని అమరావతికి మళ్లీ ఊపిరి పోద్దామనిరాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం బేతపూడి గ్రామంలో నర్వ్ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ప్రణాళికబద్ధంగా అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. 10వేల మంది కార్మికుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదని పేర్కొన్నారు. జగన్ చేసిన వినాశనం గురించి తెలిసే ప్రధాని మోడీ రెండోసారి రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారని ప్రధాని పర్యటన విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధాని రైతులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. చేయని తప్పులకు కేసుల్లో ఇరుక్కున్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. ఇక రాజధాని అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు కాకుండా మరో 44 వేల ఎకరాలు సేకరిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి అనుమానాలు, అపోహలు ఉంటే మరిచిపోండి. కూటమి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మా దృష్టంతా ప్రస్తుతం సేకరించిన 33 వేల ఎకరాల అభివృద్ధిపైనే ఉంది. సీఆర్డీఏ పరిధిలోనే రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం. భవిష్యత్తులో అవసరాల కోసం భూమి సేకరించాలని కొంతమంది మాట్లాడినా సీఎం ఎటువంటి నిర్ణయం గానీ, ఆదేశాలుగానీ ఇవ్వలేదు. దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఓటీటీలలో అశ్లీల ప్రసారాలు ఆందోళనకరం: సుప్రీంకోర్టు
    Next Article ప్రజలకు, ఏనుగులకు హాని కలగకుండా తక్షణ చర్యలు… అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.