డైమండ్ లీగ్ మీట్ లో భారత్ టాప్ రేంజ్ 3000మీ స్టీపుల్ ఛేజర్ అవినాష్ సాబ్లే 8వ స్థానంలో నిలిచాడు. తాజాగా అతను 8 నిమిషాల 23.85 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. ఇందులో ఇథియోపియా కు చెందిన అబ్రహం సైమ్ (8నిమిషాల 7.82 సెకన్లు) విజేతగా నిలిచాడు. కెన్యాకు చెందిన ఎడ్మండ్ సెరెమ్ (8 నిమిషాల.08.68 సెకన్లు) రెండో స్థానంలో, సిమోన్ కిప్రాప్ కోయెచ్ (8 నిమిషాల.9.05 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. 2024 ఒలింపిక్స్ లో సాబ్లే (8 నిమిషాల.14.18 సెకన్లు) తో 11వ స్థానంలో నిలిచాడు. దీంతో సెప్టెంబర్ లో టోక్యో లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు