Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » వియత్నాంలో భారత మంత్రులు…మే 6న హో చి మిన్హ్ లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన
    హెడ్ లైన్స్

    వియత్నాంలో భారత మంత్రులు…మే 6న హో చి మిన్హ్ లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన

    By adminMay 4, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లతో కూడిన భారత బృందం భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరానికి తీసుకువెళ్లారు. ఒక చారిత్రక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరానికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో తనను భాగస్వామిగా అవకాశం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకూ వియత్నాంలో జరగబోయే బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శనలో భాగంగా న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఏపీ మంత్రి దుర్గేష్ లు కలిసి పవిత్ర అవశేషాలను పేటికలో భద్రపరిచి ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆ పవిత్ర అవశేషాలను తీసుకుని వియత్నాం బయలుదేరి వెళ్లారు. వియత్నాంలో జరగబోయే బుద్ధుడి అవశేషాల ప్రదర్శన కార్యక్రమ బాధ్యతలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మరియు రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్ లకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. మే 6వ తేదీన హో చి మిన్హ్ లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleడైమండ్ లీగ్ మీట్ లో అవినాష్ సాబ్లేకు 8వ స్థానం
    Next Article ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం… వెల్లడించిన సీఎం చంద్రబాబు

    Related Posts

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    August 23, 2025

    రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్

    August 21, 2025

    మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

    August 20, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.