నేడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘన…
Browsing: హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అనుసంధానం చేసేందుకు రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో ఎర్రుబాలెం – అమరావతి -నంబూరు మధ్య 57 కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మిస్తున్నట్లు రైల్వే…
మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణలను చంద్రబాబు…
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఒడిశాలోని గోపాల్పూర్కి సమీపంలో వాయుగుండం తీరం…
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ధారాళంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ…
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు. భగవద్గీతతో మానవాళికి ధర్మ మార్గనిర్దేశనం చేసిన పరమాత్ముడు…
ఏపీలో స్త్రీ శక్తి- ఉచిత బస్సు ప్రయాణ పథకం నేడు ప్రారంభమైంది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మహిళలతో కలిసి బస్సులో…
ఈరోజు 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.…
పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు సూచించింది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం…
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ, నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. వచ్చే మూడేళ్ల పాటు…