ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ డబుల్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్ చేరింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ ప్రి క్వార్టర్స్ లో 16-21, 21-18, 22-20తో డెన్మార్క్ కు చెందిన రస్ ముస్ జేయర్-ఫ్రెడరిక్ హోంగార్డు పై గెలిచింది. మరోవైపు మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో భారత స్టార్ షట్లర్ సింధు ఓటమి చెందింది. 22-20, 10-21, 18-21తో థాయ్ లాండ్ కు చెందిన పోర్న్ పావీ చేతిలో పరాజయంతో టోర్నీ నుండి నిష్క్రమించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు