ఇరాన్ -ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది. దీని కోసం ‘ఆపరేషన్ సింధు’ ను చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతగా 110 మంది విద్యార్థులను తాజాగా తీసుకొచ్చింది. ఆర్మేనియా రాజధాని యెరవాన్ నుండి ప్రత్యేక విమానంలో వారంతా ఈరోజు వేకువజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వారిలోదాదాపు 90 మంది జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారే ఉన్నారు. స్వదేశానికి తిరిగి రావడం పట్ల వారంతా హార్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు