మరో మల్టీ నేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు రానుంది. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ రాష్ట్రానికి రానున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యొక్క IT & GCC పాలసీ 4.0 ప్రకారం, రాష్ట్రంలో IT పరిశ్రమ కోసం ఒక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. భారత ఐటీ పరిశ్రమలో దిగ్గజం అయిన కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖపట్నంలో రూ. 1583 కోట్ల పెట్టుబడితో 21.3 ఎకరాల క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పెట్టుబడి 8000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు