Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ: మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం
    క్రీడలు

    టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ: మొదటి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం

    By adminJune 25, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో ఎంత బాగా ఆడినప్పటికీ భారత్ కు పరాజయం తప్పలేదు. ఐదో రోజు పూర్తిగా ఆధిపత్యం కనబరిచిన ఇంగ్లాండ్ భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో గెలిచి ఈ సిరీస్ ను విజయం తో ప్రారంభించింది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 6 పరుగుల ఆధిక్యం కలిపి ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 371 పరుగులు కాగా, ఓవర్ నైట్ స్కోరు 21-0తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో డకెట్ 149 (170; 21×4, 1×6) భారీ సెంచరీతో రాణించాడు.క్రాలీ 65 (126; 7×4), జో రూట్ 53 (84; 6×4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. స్మిత్ 44 నాటౌట్, స్టోక్స్ (33) పరుగులు చేయడంతో సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. జడేజా 1 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ విజయంతో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..!
    Next Article ఎమర్జెన్సీ @ 50…స్వతంత్ర భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయం..!

    Related Posts

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    August 22, 2025

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    August 22, 2025

    ‘ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లు – 2025’ కు కేంద్రం ఆమోదం

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.