అగ్రనటి అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత నటిస్తోన్న చిత్రం ‘ఘాటి’.ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇంతకుముందు వీరిద్దరి కలయికలో “వేదం” తెరకెక్కి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఇక ఇప్పుడు ‘ఘాటి’ కోసం మరోసారి అనుష్క – క్రిష్ కలసి పనిచేస్తున్నారు.యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నాగవెల్లి విద్య సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అనుష్క నటన, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.విక్రమ్ ప్రభు,జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు