Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ఆగష్టు 14.. దేశ విభజన గాయాల స్మారక దినం
    ఎడిటోరియల్

    ఆగష్టు 14.. దేశ విభజన గాయాల స్మారక దినం

    By adminAugust 14, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    78 సంవత్సరాల క్రితం రేగిన విభజన గాయాలను భారత్ ఇప్పటికీ తలచుకుంటూనే ఉంది. అప్పటి ఘర్షణల కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎందరి జీవితాల్లోనో చీకటి అధ్యాయంగా ప్రపంచ చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడింది. ఆగష్టు 15న స్వాతంత్ర్యం సాధించినా దానికి ఒక్కరోజు ముందు జరిగిన ఘటనలు ఇప్పటికీ దేశ చరిత్రలో చీకటి ఘట్టాలుగా మిగిలిపోయాయి. 1947 ఆగస్టు 14న మన దేశం మతాధారంగా భారత్ మరియు పాకిస్తాన్‌గా విభజించబడింది. ఈ విభజన దేశ చరిత్రలో అత్యంత దుర్ఘటనలలో ఒకటి. ఇందువల్ల లక్షలాది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది తమ ఇళ్లను, ఊర్లను విడిచి శరణార్థులయ్యారు. వారి బాధ, విడిపోవు వేదన, మానవత్వం చూపిన అజ్ఞాత వీరుల ఔదార్యం ఇవన్నీ మన సామూహిక స్మృతిలో ఎప్పటికీ నిలిచి ఉండాలి. ప్రతి ఏటా మాదిరిగానే ఈరోజు భారతదేశం దేశ విభజన గాయాల స్మారక దినం (PartitionHorrorsRemembranceDay)ను పాటిస్తూ, ఆ దురదృష్టకరమైన చారిత్రక ఘట్టంలో అనేక మంది అనుభవించిన కల్లోలం, వేదనలను స్మరించుకుంటోంది.ఇది వారి ధైర్యసాహసాలను గౌరవించే రోజు కూడా… అప్రతిహతమైన నష్టాన్ని ఎదుర్కొని, మళ్లీ కొత్తగా జీవితం ఆరంభించే శక్తిని కనుగొన్న వారి సామర్థ్యాన్ని గుర్తుచేసే రోజు.ఆ విపత్తు ప్రభావితులలో చాలామంది, తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని విశేషమైన విజయాలను సాధించారు.మన దేశాన్ని ఏకం చేసే సామరస్య బంధాలను మరింత బలపరచే బాధ్యత మనపై ఉందని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఏపీ ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ…సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి..!
    Next Article పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయం

    Related Posts

    ఎమర్జెన్సీ @ 50…స్వతంత్ర భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయం..!

    June 25, 2025

    భారత్ లో పరిశుభ్రత కోసం జపాన్ మహిళా నిస్వార్థ సేవా యజ్ఞం…!

    March 17, 2025

    2024 ఇండియా రౌండప్

    December 29, 2024
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.