టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డు నెలకొల్పారు. ప్రస్తుత WTCలో 50 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో భారత బౌలర్గా రికార్డులకెక్కారు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా ఘనత వహించారు. అశ్విన్ ఈ WTCలో 62 వికెట్లు పడగొట్టారు. కాగా జడేజా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
Previous Articleకెనడా రాజకీయాల్లో హిందువుల ప్రాతినిధ్యం పెరగాలి: చంద్ర ఆర్య
Next Article రేపు ఏం జరుగుతుంది? సర్వత్రా ఉత్కంఠ