దేశంలో సబ్బుల ధరలు పెరిగాయి.విప్రో, హిందూస్తాన్ యునిలివర్ లిమిటెడ్ తోపాటు దేశం లో ఉన్న అన్ని ఎఫ్ఎంసీజి సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.సబ్బుల తయారీ లో ఉపయోగించే ప్రధాన ముడిసరుకు పామాయిల్ ధర ఈ సంవత్సరం బాగా పెరిగింది.దానివల్ల సబ్బుల తయారికి కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది.అందుకే తాము సబ్బుల ధరను 7-8 శాతం పెంచుతున్నాం అని ఆ సంస్థలు తెలిపాయి.ప్రతికూల వాతావరణాల వల్ల టీ పొడి ఉత్పత్తి తగ్గిందని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది.టీ పొడి ధర పెంచుతున్నాం అని చెప్పింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు