ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఆయన సోదరి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా బయలుదేరారు. కాగా, స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలు ఉండడంతో ఘాజీపూర్ సరిహద్దు వద్ద వారిని యూపీ పోలీసులు అడ్డుకున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో నేటి ఉదయం నుండే ఢిల్లీ సరిహద్దులలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు