లోక్ సభలోని ప్రశ్నోత్తరాల సమయంలో రైళ్ల వేగాన్ని పెంచే విధంగా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు యం.శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధామిచ్చారు. దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన రైల్వే ట్రాకులను ఆధునీకరించే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అప్పట్లో రైళ్లు గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంగా వెళ్లేలా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వాటిని క్రమంగా గంటకు 120 నుండి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునే విధంగా ఆధునీకరించే ప్రక్రియ శరవేగంగా జరుగుతుందన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు