Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా?
    రాజకీయం

    మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా?

    By adminDecember 5, 20241 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన మాజీ సీఎం జగన్ కు మరోసారి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.This is వాస్తవం…! మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా? మా కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్షణానికి 1,61,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మరి మీరేం చేశారు? ఓసారి లెక్కలు చూసుకోండి అంటూ గణాంకాలు కూడా తన పోస్ట్ కు జత చేశారు. ఇక మరోవైపు విశాఖపట్నంలో నిర్వహించిన పౌర సరఫరాల శాఖ రీజినల్ కాన్ఫరెన్స్ లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

    This is వాస్తవం…! @ysjagan
    మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా?
    మా కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్షణానికి 1,61,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
    మరి మీరేం చేశారు? ఓసారి లెక్కలు చూసుకోండి.@ncbn @PawanKalyan pic.twitter.com/yu8M43saFZ

    — Manohar Nadendla (@mnadendla) December 5, 2024

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleచైనాలో కుంగిన భూమి..!
    Next Article ఓపెనర్ గా కే.ఎల్.రాహుల్…మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.