బంగ్లాదేశ్ లో జరుగుతున్న దారుణాలను ఉద్దేశించి అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. అక్కడ మైనారిటీ, హిందువులపై దాడులతో పాటు అక్కడి పరిస్థితులను అధ్యక్షుడు బైడెన్ పరిశీలిస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధి మీడియాతో చెప్పారు. ప్రజా భద్రత గురించి అక్కడి నాయకులతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమం, పరిస్థితులు మెరుగుపరచడం కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అని చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు