ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు.గాజా యుద్ధం, సిరియా లోని పరిస్థితుల గురించి వీరి మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.గాజా యుద్ధం, సిరియాపై తమ వైఖరి గురించి చర్చించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మీడియా కు తెలిపారు.లెబనాన్లో హెజ్ బొల్లా బలోపేతం కాకుండా చేయడం, హమాస్తో సంఘర్షణ తదితర విషయాల గురించి కూడా చర్చించుకున్నట్లు వెల్లడించారు. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసింది.ఆ దాడిలో 1200 మంది మృతి చెందారు.250 మందిని హమాస్ బంధించింది.అందులో 100 మంది ఇంకా వారి చెరలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.దీనిపై ఇటీవల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.బందీలను వదలకపోతే ఊరుకోనని.. చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాల చూపిస్తానని హెచ్చరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు