దేశంలో HMPA వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపైనా పడింది. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1258 పాయింట్ల నష్టంతో 77,964 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 388 పాయింట్లు నష్టంతో 23,616 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.61గా కొనసాగుతోంది. సెన్సెక్స్ లో టైటాన్, సన్ ఫార్మా షేర్లు లాభాలతో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు