Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, సామరస్య నిర్ణయం: మంత్రుల బృందం
    బిజినెస్

    ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, సామరస్య నిర్ణయం: మంత్రుల బృందం

    By adminAugust 13, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఈ రోజు వెలగపూడి సచివాలయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై జరిగిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తొలిభేటీలో మంత్రులు అనిగాని సత్య ప్రసాద్, నారాయణ, హోం మంత్రి , బి.సి.జనార్థన్ రెడ్డి, రామా నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ లు పాల్గొన్నారు. జిల్లాల పేర్లు సరిహద్దుల మార్పుపై ఇప్పటికే ప్రభుత్వానికి అందిన వినతులపై చర్చించినట్లు తెలిపారు. ఈరోజు కూడా కొంతమంది ప్రజలు తమకు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని, జిల్లాల సరిహద్దులు మార్చాలని వినతులు సమర్పించారని వివరించారు. త్వరలోనే మంత్రుల బృందం జిల్లాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల వెసులుబాటు, ఆయా ప్రాంతాలతో ముడిపడిన సాంస్కృతిక భావోద్వేగాలు, దూరాభారం ఇలా పలు అంశాలను బేరీజు వేసుకుని జిల్లాలు, మండలాలు, గ్రామాల భౌగోళిక సరిహద్దులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, సామరస్య నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల హావా..!
    Next Article రొయ్య‌ల‌ రైతులకు కూట‌మి ప్ర‌భుత్వం నుండి సంపూర్ణ మద్దతు: మంత్రి అచ్చెన్నాయుడు

    Related Posts

    భారత్ లో ల్యాప్ టాప్ తయారీ ప్రారంభించిన శామ్ సంగ్

    August 18, 2025

    లాభాలతో వారాన్ని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    August 11, 2025

    వారాన్ని నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    August 8, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.