దేశీయ స్టాక్ మార్కెట్లు గత సెషన్ లాభాల నుండి కోలుకుని నేడు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంతో సూచీలు దూసుకెళ్లాయి. నిఫ్టీలో కూడా స్మాల్, మిడ్ క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 77,606 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 23,591 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.75గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు