నేటి ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు మందకొడిగా ముగిశాయి. ఉదయం లాభాల్లో పయనించిన సూచీలు క్రమంగా ఫ్లాట్ గా కదలాడాయి. ఇక బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ పాయింట్ లాభంతో 81,510 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 8 పాయింట్ల నష్టంతో 24,610 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.85గా ఉంది. హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Previous Articleఆర్బీఐ మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నా: శక్తి కాంత్ దాస్
Next Article పుతిన్కు నేనంటే భయం: జెలెన్ స్కీ