భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని మోడీ అన్నారు. భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో వ్యాపార…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తుదిశ్వాస విడిచారు. తన 20 ఏళ్ల వయసులోనే సత్యేంద్ర దాస్ ఆధ్యాత్మిక బాటలోకి వచ్చారు. నిర్వాణి అఖాడాలో…
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉద్యోగాలు పోతాయనేది వాస్తవం కాదని పని చేసే పద్దతుల్లో మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ లో…
ఇటీవల మహా కుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇలా ఎంతోమంది ప్రముఖులు హాజరవ్వడం జరిగింది. అయితే, తాజాగా…
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏరో – ఇండియా 2025లో యుద్ధ విమానాన్ని నడిపారు.అయితే స్వదేశంలో సగర్వంగా తయారైన…
భారత్ తన సొంత వృద్ధినే కాకుండా ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఇండియా…
కాంగ్రెస్ ప్రధాననేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణను పర్యటించనున్నారు. హనుమకొండలో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హనుమకొండకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. సాయంత్రం…
ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలో ఉన్నారు. నిన్న బయలుదేరి వెళ్లిన ఆయన ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పారిస్ లో…
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహా కుంభమేళా’ కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మాఘ పౌర్ణమి సహా పలు ప్రత్యేక దినాలు ఉండడంతో మరింత భక్తజనం రానున్న…
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ బయోవెట్ నుండి లంపీ స్కిన్ వ్యాధి టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుండి…
